Thursday, October 1, 2020

కరణ్ పార్టీపై ఎన్సీబీ నిఘా.. దీపికకు బిగుస్తున్న ఉచ్చు.. దేశం విడిచి పారిపోయేందుకు సినీ ప్రముఖులు?

బాలీవుడ్‌తో లింకులున్న డ్రగ్స్ కేసులో దీపిక పదుకోన్‌, కరణ్ జోహర్‌ మెడకు ఉచ్చు బిగుసుకొంటున్నది. 2019లో కరణ్ జోహర్ నివాసంలో జరిగిన పార్టీపై ఇప్పుడు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు దృష్టిపెట్టారు. ఆ పార్టీలో బాలీవుడ్ ప్రముఖులతో కూడిన వీడియో సోషల్ మీడియాలో అప్పట్లో హల్‌చల్ చేసింది. తాజాగా ఆ వీడియోపై మాజీ ఎమ్మెల్యే సిర్సా ఫిర్యాదు చేయడంతో పార్టీలో డ్రగ్స్ వాడారా? అనే కోణంలో ఆరా తీస్తున్నారు.

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3l4yeAv

No comments:

Post a Comment

My favorite thing about the Samsung Galaxy Z Flip 6 isn’t that it folds

Samsung’s mid-year Galaxy Unpacked launch for 2024 was a bit dull. The Galaxy Watch range didn’t see many improvements bar the introductio...